Recommended
పాఠ్యపుస్తకాలు ,యూనిఫామ్, టై,బెల్ట్,లు అధిక ధరలకు అమ్ముతు, ఫీజులు కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫిజులు వసూలు చేస్తున్న ప్రవేట్ స్కూల్లో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
*శ్రీచైతన్య టెక్నో స్కూల్ , భాష్యం స్కూల్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి…* *ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్* *డిమాండ్….* ఏలూరు జిల్లా చింతలపూడిలో విద్యా సంవత్సరం మొదలుకాకుండానే …
తీవ్ర అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్న మద్దిపాటి ఏడుకొండలు వైద్యానికి రూ.3 లక్షల 40 వేల విలువైన ఎల్ఓసి లెటర్ను చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ గారు
జంగారెడ్డిగూడెం మండలం వేగవరం హాస్పిటల్లో తీవ్ర అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్న మద్దిపాటి ఏడుకొండలు వైద్య ఖర్చులు అధికంగా ఉండటంతో …
శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మ వారి సప్త మ వార్షికోత్సవ ము సందర్భంగా విశేష పు జలు అభిషేకలు
శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మ వారి సప్త మ వార్షికోత్సవ ము సందర్భంగా విశేష పు జలు అభిషేకలు …
తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న 38వ కార్యకర్తల సమావేశంలో భాగంగా కావలి నియోజకవర్గ టీడీపీ పార్టీ శ్రేణులతో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది.
తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న 38వ కార్యకర్తల సమావేశంలో భాగంగా కావలి నియోజకవర్గ టీడీపీ పార్టీ …
పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పయనిద్దాం దేశ భవిష్యత్తును కాపాడుకుందాం…..
*✊పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పయనిద్దాం దేశ భవిష్యత్తును కాపాడుకుందాం……..* *ఆయన వర్ధంతి సభలో సున్నం రాజులు పిలుపు* …
ఆర్టికల్ 342 – రాజ్యాంగ నిబంధన (స్పష్ట వివరణ)
ఆర్టికల్ 342 ఏమి చెపుతుంది. Article 342 – రాజ్యాంగ నిబంధన (స్పష్ట వివరణ) భారత రాజ్యాంగం – Article 342 ప్రకారం: “ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ST) జాబితాను రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా …
New Posts
ఆర్టికల్ 342 – రాజ్యాంగ నిబంధన (స్పష్ట వివరణ)
ఆర్టికల్ 342 ఏమి చెపుతుంది. Article 342 – రాజ్యాంగ నిబంధన (స్పష్ట వివరణ) భారత రాజ్యాంగం – Article 342 ప్రకారం: “ఏ రాష్ట్రం లేదా …
పత్రికా ప్రకటన. *భూహక్కులు పరిరక్షణకు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ రైతుల్లో ఆనందం*. *రైతులు, ప్రజలు హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యం*. *డేటా చాలా స్పష్టంగా, తప్పులు లేకుండా రైతులు మెచ్చే విధంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ*. *రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి* … ఏలూరు/ ముసునూరు, ఫిబ్రవరి 02: ముసునూరు మండలం కొర్లగుంట గ్రామ సచివాలయ ప్రాంగణంలో సోమవారం మీ భూమి …
రంపచోడవర: 02/02/2026 **స్వయంగా ఎమ్మెల్యే తనిఖీ చేశారు, కానీ చర్యలు లేవు -రాజవొమ్మంగి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ బి నాగ సుశీలను తక్షణమే సస్పెండ్ చేయాలి* **ప్రజలకు శాపంగా మారిన మైనింగ్ లపై, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోండి* పి జి ఆర్ ఎస్ నందు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఫిర్యాదు. సోమవారం నాడు పోలవరం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ ఐటిడిఏ రంపచోడవరం నందు ఆదివాసి సంక్షేమ …
కేంద్ర బడ్జెట్ 2026 _ 2027 జి.రాంజీ ప్రశంసనీయం.. బిజెపి.. చింతూరు డివిజన్ ప్రెస్ నోట్ 2/01/2026…. …. 2026 కేంద్ర ప్రభుత్వం NDA పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దేశ అభివృద్ధికి వికసిత్ భారత్ వైపు చారిత్రాత్మకమైనదని వ్యవసాయ రంగంలో ఆర్థిక రంగం లో. ఆరోగ్య .విదేశ విద్య .రక్షణ రంగంలో భారీ బడ్జెట్ కేటాయింపు జరిగాయని బిజెపి నాయకులు .పాయం .వెంకయ్య (ఎస్టీ మోర్చా రాష్ట్ర కమిటీ …
పతనం దిశగా వెండి …..⤵️ వెండి రేటు రూ.1.30 లక్షలు డౌన్ కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా పతనమవుతున్నాయి. కేజీ వెండి ధర ఏకంగా 1,30,000 రూపాయలు పడిపోయి 2,90,000 రూపాయలు పలికింది. కుప్పకూలిన వెండి ధరలు.. వెండి మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పతనం పెట్టుబడిదారులలో ఆందోళన కలిగిస్తోంది. కిలో రూ.4 లక్షల మార్కును తాకిన వెండి.. కేవలం ఒక్క రోజులోనే 25 …
*బడ్జెట్ దెబ్బతో మద్యం ధరలు ఆకాశానికి* కేంద్ర బడ్జెట్ 2026లో ‘సిన్ గూడ్స్’ అయిన మద్యం, సిగరెట్ల ధరలు పెరిగాయి. ఆల్కహాల్ స్క్రాప్, మినరల్ సేల్స్పై TCS 1% నుంచి 2%కి పెరగడం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకాలను సవరించే అవకాశం వల్ల మద్యం ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో రూ.వెయ్యి ఉన్న మద్యం బాటిల్ ధర ఇప్పుడు రూ.1,050-రూ.1,100 వరకు చేరే అవకాశం ఉంది. సిగరెట్లపై 40% GSTతో …












