👉ఈరోజు కోయిదా,తెల్ల దిబ్బల R&R కొండరెడ్ల గ్రామాల లో మతమార్పిడి ప్రార్థన లు హడావుడి కాలనీ గందరగోలo 👉జ్ఞానవరం కాలనీ తుమ్ములేరు గ్రామ నకిలీ పాస్టర్లు కరుణానిధి, వంశీ పాస్టర్లపై నీరసన సెగా.. ….మత విద్వేషాలు మతమార్పిడుల పంజా ఆశలు , కోరికలు,ప్రలోభాల తో…
Category: local news
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన విద్యుత్ సంబంధిత పథకాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన విద్యుత్ సంబంధిత పథకాలు ఇవే: 1. PMAY గృహాలకు శక్తి-సమర్థవంతమైన పరికరాలు (2026 అప్డేట్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల (జనవరి 2026) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) లబ్ధిదారులకు ఉచితంగా లేదా…
బిఎస్ఈఎస్ (BSES) ఏసీ రీప్లేస్మెంట్ స్కీమ్: పాత ఏసీ ఇచ్చేయండి – భారీ సబ్సిడీతో కొత్త 5-స్టార్ ఏసీని పొందండి!
బిఎస్ఈఎస్ (BSES) ఏసీ రీప్లేస్మెంట్ స్కీమ్: పాత ఏసీ ఇచ్చేయండి – భారీ సబ్సిడీతో కొత్త 5-స్టార్ ఏసీని పొందండి! ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యుత్ నియంత్రణ మండలి (DERC) ఆమోదంతో, బిఎస్ఈఎస్ రాజధాని (BRPL) మరియు యమునా (BYPL) వినియోగదారుల కోసం ఈ…
వెండి కొనడం ఎంతవరకు సురక్షితం?
Country: ఆంధ్రప్రదేశ్ పతనం దిశగా వెండి …..⤵️ వెండి రేటు రూ.1.30 లక్షలు డౌన్ కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా పతనమవుతున్నాయి. కేజీ వెండి ధర ఏకంగా 1,30,000 రూపాయలు పడిపోయి 2,90,000…
2026 కేంద్ర ప్రభుత్వం NDA పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దేశ అభివృద్ధికి వికసిత్ భారత్ వైపు చారిత్రాత్మకమైనదని
Country: ఆంధ్రప్రదేశ్ కేంద్ర బడ్జెట్ 2026 _ 2027 జి.రాంజీ ప్రశంసనీయం.. బిజెపి.. చింతూరు డివిజన్ ప్రెస్ నోట్ 2/01/2026…. …. 2026 కేంద్ర ప్రభుత్వం NDA పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దేశ అభివృద్ధికి వికసిత్ భారత్ వైపు చారిత్రాత్మకమైనదని వ్యవసాయ…
స్వయంగా ఎమ్మెల్యే తనిఖీ చేశారు, కానీ చర్యలు లేవు -రాజవొమ్మంగి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ బి నాగ సుశీలను తక్షణమే సస్పెండ్ చేయాలి* **ప్రజలకు శాపంగా మారిన మైనింగ్ లపై, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోండి
Country: ఆంధ్రప్రదేశ్ రంపచోడవర: 02/02/2026 **స్వయంగా ఎమ్మెల్యే తనిఖీ చేశారు, కానీ చర్యలు లేవు -రాజవొమ్మంగి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ బి నాగ సుశీలను తక్షణమే సస్పెండ్ చేయాలి* **ప్రజలకు శాపంగా మారిన మైనింగ్ లపై, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోండి*…
భూహక్కులు పరిరక్షణకు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
Country: ap పత్రికా ప్రకటన. *భూహక్కులు పరిరక్షణకు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ రైతుల్లో ఆనందం*. *రైతులు, ప్రజలు హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యం*. *డేటా చాలా స్పష్టంగా, తప్పులు లేకుండా రైతులు మెచ్చే విధంగా…