Featured
Trending Now
Recommended
FOR YOU
Featured
*కోడి పందేలను అడ్డుకోండి: హైకోర్టు ఆదేశం* సంక్రాంతి పండగకు కోడి పందేలు నిర్వహిస్తే జంతుహింస నిరోధక చట్టం 1960, ఎపి జూద నిరోధక చట్టం-1974 కింద చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎసిపిలను హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు నిర్వహించే సంప్రదాయ నేపథ్యంలో ఆ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలంది. చట్టాల ఉల్లంఘనలు జరిగితే వ్యక్తిగతంగా బాధ్యత …
*భర్త కష్టంతో చదివి ఎస్సై అయిన భార్య… ‘ధోతీ–పిలక నా హోదాకు అవమానం’ అంటూ విడాకుల డిమాండ్!* భోపాల్ ఫ్యామిలీ కోర్టులో నమోదైన ఓ విచిత్రమైన విడాకుల కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పౌరోహిత్యం వృత్తి చేసే భర్త తన భార్య భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేస్తూ ఆమెను చదివించి, పోలీస్ శాఖలో ఎస్సై (SI) ఉద్యోగం సాధించేలా ప్రోత్సహించాడు. అయితే ఉద్యోగం వచ్చిన అనంతరం భార్య ప్రవర్తన …
పత్రికా ప్రకటన. *భూహక్కులు పరిరక్షణకు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ రైతుల్లో ఆనందం*. *రైతులు, ప్రజలు హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యం*. *డేటా చాలా స్పష్టంగా, తప్పులు లేకుండా రైతులు మెచ్చే విధంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ*. *రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి* … ఏలూరు/ ముసునూరు, ఫిబ్రవరి 02: ముసునూరు మండలం కొర్లగుంట గ్రామ సచివాలయ ప్రాంగణంలో సోమవారం మీ భూమి …
రంపచోడవర: 02/02/2026 **స్వయంగా ఎమ్మెల్యే తనిఖీ చేశారు, కానీ చర్యలు లేవు -రాజవొమ్మంగి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ బి నాగ సుశీలను తక్షణమే సస్పెండ్ చేయాలి* **ప్రజలకు శాపంగా మారిన మైనింగ్ లపై, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోండి* పి జి ఆర్ ఎస్ నందు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఫిర్యాదు. సోమవారం నాడు పోలవరం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ ఐటిడిఏ రంపచోడవరం నందు ఆదివాసి సంక్షేమ …
కేంద్ర బడ్జెట్ 2026 _ 2027 జి.రాంజీ ప్రశంసనీయం.. బిజెపి.. చింతూరు డివిజన్ ప్రెస్ నోట్ 2/01/2026…. …. 2026 కేంద్ర ప్రభుత్వం NDA పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దేశ అభివృద్ధికి వికసిత్ భారత్ వైపు చారిత్రాత్మకమైనదని వ్యవసాయ రంగంలో ఆర్థిక రంగం లో. ఆరోగ్య .విదేశ విద్య .రక్షణ రంగంలో భారీ బడ్జెట్ కేటాయింపు జరిగాయని బిజెపి నాయకులు .పాయం .వెంకయ్య (ఎస్టీ మోర్చా రాష్ట్ర కమిటీ …
పతనం దిశగా వెండి …..⤵️ వెండి రేటు రూ.1.30 లక్షలు డౌన్ కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా పతనమవుతున్నాయి. కేజీ వెండి ధర ఏకంగా 1,30,000 రూపాయలు పడిపోయి 2,90,000 రూపాయలు పలికింది. కుప్పకూలిన వెండి ధరలు.. వెండి మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పతనం పెట్టుబడిదారులలో ఆందోళన కలిగిస్తోంది. కిలో రూ.4 లక్షల మార్కును తాకిన వెండి.. కేవలం ఒక్క రోజులోనే 25 …





