ప్రజా రక్షణే ధ్యేయం నూతన చట్టాలు, సైబర్ నేరాలపై తడికలపూడి పోలీసుల చైతన్య సదస్సు తడికల పూడి ఎస్‌ఐ శ్రీమతి కె. వల్లి పద్మ గారు తమ సిబ్బందితో కలిసి స్థానిక ప్రజలు, మహిళలతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు

y.sarath Kumar (Ysk)

పాఠ్యపుస్తకాలు ,యూనిఫామ్, టై,బెల్ట్,లు అధిక ధరలకు అమ్ముతు, ఫీజులు కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫిజులు వసూలు చేస్తున్న ప్రవేట్ స్కూల్లో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.

*శ్రీచైతన్య టెక్నో స్కూల్ , భాష్యం స్కూల్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి…*   *ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్* *డిమాండ్….*   ఏలూరు జిల్లా చింతలపూడిలో విద్యా సంవత్సరం మొదలుకాకుండానే ప్రవేశాలు నిర్వహిస్తున్న శ్రీచైతన్య టెక్నో స్కూల్,భాష్యం స్కూల్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్, ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కన్వీనర్ తొర్లపాటి రాజు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక శ్రీచైతన్య టెక్నో స్కూల్, భాష్యం విద్యాసంస్థలను … Read more

తీవ్ర అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్న మద్దిపాటి ఏడుకొండలు వైద్యానికి రూ.3 లక్షల 40 వేల విలువైన ఎల్ఓసి లెటర్‌ను చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ గారు

జంగారెడ్డిగూడెం మండలం వేగవరం హాస్పిటల్‌లో తీవ్ర అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్న మద్దిపాటి ఏడుకొండలు వైద్య ఖర్చులు అధికంగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులు శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారిని కలిసి సహాయం కోరగా, వెంటనే స్పందించిన శాసనసభ్యులు నిమిషం ఆలస్యం చేయకుండా రూ.3 లక్షల 40 వేల విలువైన ఎల్ఓసి లెటర్‌ను అందజేశారు.   అంతేకాకుండా “జాగ్రత్తగా వైద్యం చేయించండి.. ఏ అవసరం వచ్చినా వెంటనే కార్యాలయానికి సమాచారం ఇవ్వండి” అని కుటుంబ … Read more

శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మ వారి సప్త మ వార్షికోత్సవ ము సందర్భంగా విశేష పు జలు అభిషేకలు

శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మ వారి సప్త మ వార్షికోత్సవ ము సందర్భంగా విశేష పు జలు అభిషేకలు y.sarath Kumar (Ysk)

తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న 38వ కార్యకర్తల సమావేశంలో భాగంగా కావలి నియోజకవర్గ టీడీపీ పార్టీ శ్రేణులతో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది.

తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న 38వ కార్యకర్తల సమావేశంలో భాగంగా కావలి నియోజకవర్గ టీడీపీ పార్టీ శ్రేణులతో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది.   ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత పటిష్టం చేయడం, కార్యకర్తలతో సమన్వయం పెంపొందించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడం వంటి … Read more

పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పయనిద్దాం దేశ భవిష్యత్తును కాపాడుకుందాం…..

1001075686.jpg

*✊పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పయనిద్దాం దేశ భవిష్యత్తును కాపాడుకుందాం……..*

 

*ఆయన వర్ధంతి సభలో సున్నం రాజులు పిలుపు*

Read more

y.sarath Kumar (Ysk)

పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగటం వల్ల సామాన్య ప్రజల మీద భారం పడుతుంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ తగ్గించి ఈ రాష్ట్ర ప్రజలకు భారం పడకుండా చూడాలి

విఆర్ పురం మండలం చిన్న మట్టపల్లి పంచాయతీ నుండి వైసీపీ మాజీ సర్పంచ్ పిట్ట రామారావు ఎస్టీ సెల్ అధ్యక్షుడు కోటo జయరాజు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగటం వల్ల సామాన్య ప్రజల మీద భారం పడుతుంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ తగ్గించి ఈ రాష్ట్ర ప్రజలకు భారం పడకుండా చూడాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నా ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పెరగటం వల్ల … Read more

రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి గారికి* * ఆహ్వాన పత్రాన్ని ఇస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు,…🏹🏹🏹

రంపచోడవరంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో *మే 24,25,26 న జరిగే ఆదివాసీ రేలా ఉత్సవాలకు* హాజరుకావాలని కోరుతూ * *రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి గారికి* * ఆహ్వాన పత్రాన్ని ఇస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు,…🏹🏹🏹 y.sarath Kumar (Ysk)

ఆదివాసీ రేలా ఉత్సవాన్ని ఎమ్మార్వో గారిని కమిషనర్ గారిని ఆహ్వానించిన ఆదివాసీల నాయకులు.

🔅🔅రంపచోడవరంలో జరిగే ఆదివాసీ రేలా ఉత్సవాలను జయప్రదం చేయాలని *బాలల హక్కుల కమిషన్ సభ్యులు గాంధీ బాబు* గారికి, వి ఆర్ పురం *మండల ఎమ్మార్వో సరస్వతి* గారికి,*మండల ఎంపీడీవో ఇమ్మాన్యూయల్* గారికి,*రెవెన్యూ డిటి రాంబాబు* గారికి *రెవెన్యూ ఆర్ ఐ రామకృష్ణ* గారికి ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది.🔅🔅 y.sarath Kumar (Ysk)

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయ చైర్మన్గా నియమితులైన రాజన్న సత్యనారాయణ.(జంగారెడ్డిగూడెం)

జంగారెడ్డిగూడెం ఆధ్యాత్మిక రథసారథి: రాజాన సత్యనారాయణ (సత్య పండు) గారి విశిష్ట సేవా ప్రస్థానం ఏలూరు జిల్లా (పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా) లోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన జంగారెడ్డిగూడెం పట్టణ చరిత్రలో రాజాన సత్యనారాయణ (సత్య పండు) గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్థానికులు ఎంతో ఆప్యాయంగా “రాజన్న సత్య పండు” లేదా “సచ్చి పండు” అని పిలుచుకునే ఆయన, పట్టణ ఆధ్యాత్మిక మరియు సామాజిక వృద్ధిలో చెరగని ముద్ర వేశారు. వ్యాపారవేత్తగా ప్రస్థానం … Read more

చిన్నమటపల్లి గ్రామంలో శనివారం నాడు రేలా ఉత్సవాలను విజయవంతం చేయాలని

చిన్నమటపల్లి గ్రామంలో శనివారం నాడు రేలా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఉపాధి హామీ కూలీలతో మరియు గ్రామ పెద్దలతో కారం సుందరయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటుచేసి మే 24 25 26 రంపచోడవరం లో జరిగే గిరిజన ఆదివాసుల రేలా ఉత్సవాలు విజయవంతం చేయాలని పులి సంతోష్ కుమార్ కోరారు ఈ కార్యక్రమంలో సోడే తమ్మయ్య పటేల్ చిన్న మట్టపల్లి ఎంపిటిసి పూనెం ప్రదీప్ కుమార్ పండా వెంకటేష్ సోడే రాజారావు కారం నరసింహారావు మోసం సుబ్బయ్య … Read more

స్మార్ట్ కార్డ్ సిస్టంతో ఇబ్బందులు పడుతున్న గిరిజనులు

ప్రెస్ నోట్ పోలవరం జిల్లా విఆర్ పురం మండలం చిన్నమట్టపల్లి పంచాయతీ గుండుగూడెం గ్రామం నుండి మాజీ సర్పంచ్ పిట్ట రామారావు ఎస్టి సెల్ అధ్యక్షుడు కోటo జయరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డు ప్రవేశపెట్టి తంబు వేస్తే బియ్యం ఇస్తామని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కూటమి ప్రభుత్వం మరి అందరూ అందుబాటులోకి ఉండరు ఎందుకంటే పని నిమిత్తము లేక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే హాస్పటల్ గాని వెళ్ళిన సందర్భంలో బియ్యం కూడా … Read more

పోలవరం నిర్వాసితులకు రూ. 306.61 కోట్ల పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందించారు. లబ్ధిదారులకు ఆర్అండ్ఆర్ కాలనీలకు సంబంధించి ఇళ్ల తాళాలను సీఎం అందించారు.

సీఎం క్యాంప్ కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. పోలవరం నిర్వాసితులకు రూ. 306.61 కోట్ల పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందించారు. లబ్ధిదారులకు ఆర్అండ్ఆర్ కాలనీలకు సంబంధించి ఇళ్ల తాళాలను సీఎం అందించారు. #PolavaramProject #ChandrababuNaidu #AndhraPradesh #iTDPforTDP y.sarath Kumar (Ysk)

“ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వలలో యువత”

📰 “ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వలలో యువత”   యాడ్స్ మాయలో పడుతూ లక్షలు కోల్పోతున్న వెంకట లాంటి వారు… నిజం ఏమిటి?   విజయవాడ, ప్రతినిధి: ఇటీవల కాలంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు యువతను వేగంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా వంటి పెద్ద టోర్నమెంట్‌ల సమయంలో సోషల్ మీడియా, యూట్యూబ్, టెలిగ్రామ్‌లలో భారీగా వచ్చే యాడ్స్ కారణంగా ఎంతోమంది యువకులు ఈ వలలో పడుతున్నారు.   ఇలాంటి యాడ్స్ నమ్మి లక్షల రూపాయలు కోల్పోయిన వారిలో … Read more

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే.,పంచాంగ శ్రవణ పుస్తకాన్ని ఆవిష్కరించి ఎమ్మెల్యే సొంగా రోషణ్ కుమార్.

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే.   పంచాంగ శ్రవణ పుస్తకాన్ని ఆవిష్కరించి ఎమ్మెల్యే సొంగా రోషణ్ కుమార్.   చింతలపూడి నియోజకవర్గమైన జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు.   ఉగాది వేడుకల్లో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్.   ఉగాది పచ్చడి స్వీకరించిన కూటమి నేతలు. y.sarath Kumar (Ysk)

*ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికి, రాష్ట్ర ప్రజలకు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శ్రీమతి వైయస్ భారతి రెడ్డి గారితో కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు*

*ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికి, రాష్ట్ర ప్రజలకు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శ్రీమతి వైయస్ భారతి రెడ్డి గారితో కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు* y.sarath Kumar (Ysk)

నిధులు దుర్వినియోగం చేసిన బొర్రంపాలెం సర్పంచ్ పై సీరియస్ అయిన కలెక్టర్

ప్రజల సొమ్మును కక్కుర్తి పడి తింటే అధికారులు ఊరుకోరని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి గారు మరోసారి నిరూపించారు. ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామ పంచాయతీలో సాగిన నిధుల అక్రమ దందాపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. రూ. 25,94,268/- (అక్షరాలా పాతిక లక్షల తొంభై నాలుగు వేల పైచిలుకు) రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం చేసిన సర్పంచ్ కె. వెంకటేశ్వరమ్మ నుండి ఆ మొత్తాన్ని తక్షణమే రికవరీ చేయాలని కలెక్టర్ సంచలన … Read more

పంచాయితీ మొత్తం బోర్లు రేపేర్లు, బోర్ల ప్లేట్లు మరమ్మత్తు చేయిస్తున్న సర్పంచ్..నాగమణి

పంచాయితీ మొత్తం బోర్లు రేపేర్లు, బోర్ల ప్లేట్లు మరమ్మత్తు చేయిస్తున్న సర్పంచ్..నాగమణి -కూనవరం :-మండలంలోని పెద్దార్కూర్ గ్రామంలో ఉన్న మంచి నీటి బోర్ల సమస్యను పరిష్కరించారు స్థానిక సర్పంచ్ నాగమణి.రానున్న వేసవి కాలం దృష్టిలో ఉంచి మంచి నీటి సమస్య తలెత్తకుండ ఉండాలని స్థానిక సర్పంచ్ అన్నారు. గ్రామ పంచాయితీ లో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న బోర్లకు మరమ్మత్తు చేసి మంచినీరు అందించారు. స్థానికంగా ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ … Read more

నిర్వాసితుల ఖాతాల్లో రూ: 250కోట్ల నగదు జమా చేసిన ప్రభుత్వం

*పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండ*   *నిర్వాసితుల ఖాతాల్లో రూ: 250కోట్ల నగదు జమా చేసిన ప్రభుత్వం*   *ఇప్పటి వరకు 27,146 మంది లబ్ధిదారులకు మూడు విడతల్లో రూ;1943.51 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం*   *నిర్వాసితులకు చెక్కు అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు*   *పోలవరం నిర్వాసితుల కళ్ళల్లో ఆనందం*   *పోలవరం నిర్వాసితుల పరిహారం సాధనలో ఎమ్మెల్యే శిరీషాదేవి … Read more

92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో గుజరాత్‌ తీరానికి శివాలిక్ నౌక

*92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో గుజరాత్‌ తీరానికి శివాలిక్ నౌక*   పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో నెలకొన్న వంట గ్యాస్ కష్టాలకు కాసింత తెరపడనుంది.   గ్యాస్ కోసం తిప్పలు పడుతున్న కోట్లాదిమందికి ఊరటనిస్తూ భారీ లోడుతో ఎల్పీజీ ట్యాంకర్ శివాలిక్ (Shivalik LPG Tanke) సోమవారం గుజరాత్ తీరానికి చేరుకుంది. 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో హర్మూజ్ జలసంధి(Hormuz Strait)ని సురక్షితంగా దాటిన శివాలిక్ నౌక ముద్రా పోర్టుకు రావడంతో అధికారులతో పాటు భారత … Read more

**పిసా గ్రామసభ నిర్వహించకుండా ప్రజలతో తెల్ల పేపర్ పై సంతకాలు చేయించిన అధికారులపై చర్యలు తీసుకోండి*

  **స్థానిక ప్రజలకు తెలియకుండా చిడుమూరులో మైనింగ్ నిర్వహణకు కసరత్తులు* **పిసా గ్రామసభ నిర్వహించకుండా ప్రజలతో తెల్ల పేపర్ పై సంతకాలు చేయించిన అధికారులపై చర్యలు తీసుకోండి* ఐటీడీఏ గ్రీవెన్స్ లో ఫిర్యాదు   బుధవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16)ఆధ్వర్యంలో పలు సమస్యలపై చింతూరు ఐటీడీఏ పీజిఆర్ఎస్ నందు ఏపీవో వారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ చింతూరు … Read more

అశ్వారావుపేట(మండలం), వినాయకపురం(గ్రామం)లో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ చిలకలగండి మాజీ MLA, BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు.ముత్యాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో పాల్గొన్న

అశ్వారావుపేట(మండలం), వినాయకపురం(గ్రామం)లో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA, BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా మెచ్చా గారిని ఆలయ కమిటీ వారు శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట మండల BRS పార్టీ అధ్యక్షులు జుజ్జూరి వెంకన్నబాబు,మాజీ MPP జల్లిపల్లి … Read more

*మండల ప్రాధమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పధకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన MLA డా. కామినేని శ్రీనివాస్ గారు.*

*మండల ప్రాధమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పధకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన MLA డా. కామినేని శ్రీనివాస్ గారు.* ఈరోజు గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు మండవల్లి మండలం లోకుమూడి గ్రామములో మండల ప్రాధమిక పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పధకాన్ని NDA నాయకులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్బంగా కామినేని గారు పాఠశాలలో పిల్లలు తింటున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అనంతరం … Read more

R&R కొండరెడ్ల గ్రామాల లో మతమార్పిడి ప్రార్థన లు హడావుడి కాలనీ గందరగోలo 👉జ్ఞానవరం కాలనీ

👉ఈరోజు కోయిదా,తెల్ల దిబ్బల R&R కొండరెడ్ల గ్రామాల లో మతమార్పిడి ప్రార్థన లు హడావుడి కాలనీ గందరగోలo 👉జ్ఞానవరం కాలనీ తుమ్ములేరు గ్రామ నకిలీ పాస్టర్లు కరుణానిధి, వంశీ పాస్టర్లపై నీరసన సెగా.. ….మత విద్వేషాలు మతమార్పిడుల పంజా ఆశలు , కోరికలు,ప్రలోభాల తో అజ్ఞాన, నిరక్షరాస్యత అమాయకుల కొoడ రెడ్లను ఆకట్టుకొని కొండ రెడ్ల తెగ సంస్కృతి సంప్రదాయానికి ఉనికిని హక్కులను కాలరాస్తున్న మత మార్పిడి పాస్టర్లు మా గ్రామాలకు రావద్దని బాబోయ్ రావద్దు. బాబోయ్. … Read more

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన విద్యుత్ సంబంధిత పథకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన విద్యుత్ సంబంధిత పథకాలు ఇవే: 1. PMAY గృహాలకు శక్తి-సమర్థవంతమైన పరికరాలు (2026 అప్‌డేట్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల (జనవరి 2026) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) లబ్ధిదారులకు ఉచితంగా లేదా రాయితీపై విద్యుత్ పరికరాలను అందిస్తోంది: ఎవరికి?: కొత్తగా నిర్మించిన PMAY ఇళ్ల లబ్ధిదారులకు. ఏమి ఇస్తారు?: ప్రతి ఇంటికి 4 LED బల్బులు, 2 LED ట్యూబ్ లైట్లు మరియు 2 ఎనర్జీ సేవింగ్ BLDC … Read more

Verified by MonsterInsights